Full Style

>

ఆఫీసు నుండి అలసి వస్తే...


ఎండు ద్రాక్ష: వాల్ నట్లు, బాదం, అవిసెగింజల్లోని కొవ్వులు శరీరానికి మేలు చేస్తాయి. వీటిలోని అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ చాలా త్వరగా శక్తిని విడుదల చేస్తాయి. కిస్‌మిస్ పండ్లను తరుచుగా తినడం వలన శరీరములో పులుపును స్వీకరించే శక్తిగల ఆమ్లాలను సమానం చేసి జ్వరము రానీయకుండా చేస్తుంది.

ఎండు ద్రాక్షలో ఉన్న పాలీఫినాలిక్ ఫైటో నూట్రియంట్శ్ మూలాన యాంటీఅక్షిడెంట్ గా పనిచేస్తుంది. బీటాకెరొటీన్‌, కెరొటనోయిడ్స్ కళ్ళకు మంచిది. కిస్మిస్ లో ఉన్న ఫ్రక్టోజ్, గ్లూకోజ్ అధిక శక్తిని ఇచ్చి బరువును పెంచే దిశగా శక్తి మూలకముగా పనిచేయును. తక్కువ బరువు గల వ్యక్తులు డ్రై ఫ్రూట్స్ గా ఎండుద్రాక్షను తింటే మంచిది. ఆఫీసు నుంచి అలసిపోయి వస్తే ఇవి గుప్పెడు తిని చూడండి. ఇవి చక్కని అల్పాహారం కూడా..

Post a Comment

0 Comments