ఈ రసాయనం వల్ల మానవ శరీరంలో క్యాన్సర్ నిరోధించబడుతుందని పరిశోధకులు కనుగొన్నారు. కుర్కుమిన్ అనే రసాయనం ట్యూమర్గా మారబోతున్న క్యాన్సర్ కణాలను నిరోధిస్తుంది.
పసుపు చల్లిన కూరలు తినిపించటం ద్వారా బ్రిటన్లో కొందరిమీద పరిశోధనలు చేశారు. పసుపు చల్లిన కూరలను తినడం ఆరోగ్యానికి మంచిదని పరిశోధకులు తేల్చారు.

0 Comments