ఒక స్పూన్ శొంఠి పొడి లేదా ఒక స్పూన్ అల్లం రసం తాగినా జలుబు, తుమ్ములు తగ్గుతాయి. అరగ్లాసు నీళ్లలో ఐదు తులసి ఆకులు, ఐదు లవంగాలు వేసి మరిగించి ఆపైన చల్లార్చి తాగాలి.
అరగ్లాసు నీరు, అరగ్లాసు పాలు కలిపి అందులో రెండు ఎండు ఖర్జూర పళ్లు వేసి మరిగించి అవి సగం అయ్యేవరకూ వేడి చేసి ఆపైన చల్లార్చి రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇదే పద్ధతిలో దాల్చిన చెక్క వేసి మరిగించి, చల్లార్చి తాగాలి.

0 Comments